13 రోజులు.. 5 లక్షల మంది సందర్శకులు | Massive Rush Seen at Nampally Numaish | Sakshi
Sakshi News home page

13 రోజులు.. 5 లక్షల మంది సందర్శకులు

Jan 16 2025 8:02 AM | Updated on Jan 16 2025 11:41 AM

Massive Rush Seen at Nampally Numaish

అబిడ్స్‌: ఎగ్జిబిషన్‌కు సందర్శకులు పోటెత్తారు. బుధవారం  నుమాయిష్ కు దాదాపు 65 వేల మంది  వచ్చినట్లు  ఎగ్జిబిషన్‌ సొసైటీ ఉపాధ్యక్షుడు కె.నిరంజన్, కార్యదర్శి సురేందర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 3 నుంచి బుధవారం వరకు సుమారు 5 లక్షల మంది సందర్శించినట్లు వివరించారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సందర్శకులందరినీ మెటల్‌ డిటెక్టర్లతో తనిఖీలు చేసి లోపలికి అనుమతిస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా నిఘా ముమ్మరం చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement