తెలంగాణ సీజేగా హిమాకోహ్లి ప్రమాణస్వీకారం

Justice Hima Kohli Was Sworn In As CJ of Telangana High Court - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్‌ హిమా కోహ్లి గురు వారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్య క్రమంలో ఆమె చేత గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రమా ణం చేయించారు. అనంతరం జస్టిస్‌ హిమా కోహ్లికి గవర్నర్‌తో పాటు సీఎం కేసీఆర్‌ పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలి పారు. ఈ కార్యక్రమంలో జస్టిస్‌ కోహ్లి కుటుంబ సభ్యులతో పాటు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, హైకోర్టు న్యాయ మూర్తులు, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top