TS: ఇంటర్‌ ప్రవేశాల గడువు పొడిగింపు

Extension Of Inter Admissions In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి అక్టోబర్‌ 20 వరకూ గడువును పెంచారు. ఇంటర్‌ విద్యాశాఖ కమిషనర్‌ సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ సహా అన్ని జూనియర్‌ కాలేజీలకు ఇది వర్తిస్తుందని తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top