మద్యం మత్తులో వ్యక్తి వీరంగం | Drunk Man Blocks RTC Bus In Jagtial | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో వ్యక్తి వీరంగం

Sep 10 2026 12:57 PM | Updated on Sep 10 2026 1:24 PM

Drunk Man Blocks RTC Bus In Jagtial

కరీంనగర్‌: మెట్‌పల్లి పట్టణంలోని బస్‌డిపో చౌరస్తాలో బుధవారం రాత్రి మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. పట్టణంలోని సాయిరాంనగర్‌కు చెందిన సదరు వ్యక్తి మద్యం సేవించి రోడ్డుపైకి వచ్చాడు. అతడిని తీసుకెళ్లడానికి వెనుక భార్య రాగా.. చౌరస్తాలో ఆమెను కొట్టాడు. అదే సమయంలో ఆటు వైపు వచ్చిన అర్టీసీ బస్సును ఆపి డ్రైవర్‌ను దూషించాడు. దీంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. తర్వాత కుటుంబ సభ్యులు అతడిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. 

చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి కిడ్నాప్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement