షర్మిల పాదయాత్రలో తేనెటీగల దాడి | Bees Attack On YSRTP Chief Sharmila Padayatra At Yadadri | Sakshi
Sakshi News home page

షర్మిల పాదయాత్రలో తేనెటీగల దాడి

Mar 23 2022 2:38 PM | Updated on Mar 23 2022 2:39 PM

Bees Attack On YSRTP Chief Sharmila Padayatra At Yadadri - Sakshi

సాక్షి, యాదాద్రి భువనగిరి: వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల చేపట్టిన పాదయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. యాదాద్రి జిల్లాలోని దుర్గసానిపల్లి గ్రామస్తులతో షర్మిల మాట్లాడుతుండగా తేనెటీగల దాడి జరిగింది. షర్మిల, కార్యకర్తలపై తేనెటీగలు దాడి చేశాయి. ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేయడంతో షర్మిల సెక్యూరిటీ అప్రమత్తంగా ఆమెను సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement