షర్మిల పాదయాత్రలో తేనెటీగల దాడి

Bees Attack On YSRTP Chief Sharmila Padayatra At Yadadri - Sakshi

సాక్షి, యాదాద్రి భువనగిరి: వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల చేపట్టిన పాదయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. యాదాద్రి జిల్లాలోని దుర్గసానిపల్లి గ్రామస్తులతో షర్మిల మాట్లాడుతుండగా తేనెటీగల దాడి జరిగింది. షర్మిల, కార్యకర్తలపై తేనెటీగలు దాడి చేశాయి. ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేయడంతో షర్మిల సెక్యూరిటీ అప్రమత్తంగా ఆమెను సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్లారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top