సమస్య పరిష్కారం కావడం లేదు | - | Sakshi
Sakshi News home page

సమస్య పరిష్కారం కావడం లేదు

Sep 8 2026 2:05 AM | Updated on Sep 8 2026 2:05 AM

సమస్య పరిష్కారం కావడం లేదు

నాకు ఎంజీనగర్‌ శివారులో 148/ఆ సర్వే నెంబర్‌లో వారసత్వంగా వచ్చిన 12 గుంటల భూమి ఉంది. కొందరు ఆ భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నన్ను భూమిలోకి రానివ్వడం లేదు. రోడ్డు వెంట ఉండటంతో నీ భూమి రోడ్డుకు పోయిందని, నీకు ఇక్కడ లేదని భయ పెడుతున్నారు. రోడ్డుకు పోతే నాకు నోటీస్‌ రావాలి. అలాంటిదేమీ రాలేదు. సమస్యను వివరించేందుకు కలెక్టరేట్‌లో జరుగుతున్న గ్రీవెన్స్‌ డేకు వచ్చాను. సమస్యను త్వరగా పరిష్కరించాలి.

–రత్నావత్‌ నాగరాజు, ఎంజీనగర్‌ తండా, చివ్వెంల మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement