పీఆర్టీయూ టీఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా తంగెళ్ల జితేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా తీగల నరేష్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం రాత్రి పట్టణంలో జరిగిన సంఘం జిల్లా కౌన్సిల్ సమావేశంలో 23 మండలాల కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా వీరిని ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి కట్ట శేఖర్రావు ప్రకటించారు. అనంతరం వారితో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు.
తీగల నరేష్
ప్రధాన కార్యదర్శి
తంగెళ్ల జితేందర్రెడ్డి (అధ్యక్షుడు)


