శాంతిభద్రతలు క్షీణించాయి
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. దర్యాప్తు సంస్థల నివేదికలు కూడా కాదని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. వీరి బుద్ధి మారాలని ఆలయాల్లో పూజలు చేసినా వారి మనసులోని నీచమైన ఆలోచనలు మారడం లేదు.
– తమ్మినేని చిరంజీవి నాగ్, వైఎస్సార్ సీపీ యువనేత,
–దుంపల లక్ష్మణరావు పార్టీ రాష్ట్ర కార్యదర్శి,
– కేవీజీ సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి
(ఆమదాలవలస పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం..)


