కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటినా, గౌరవ వేతనాన్ని అందించలేదు. సెప్టెంబర్తో పదవీ కాలం పూర్తి కానుంది. అసలు ఎవరు పట్టించుకుంటారో తెలియడంలేదు.
– పోలు సుజాత, ఎంపీటీసీ, భైరవరం
బకాయిలు అందజేయాలి
గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మాకు గౌరవ వేతనాన్ని అందించారు. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితే లేదు. ఎంపీటీసీలను గౌరవించడం ప్రభుత్వ బాధ్యత. వెంటనే చెల్లించేలా చూడాలి.
– కాలిచప్పిడి వెంకటేశ్వర్లు,
ఎంపీటీసీ, దుత్తలూరు బిట్ – 2


