ఈ ప్రభుత్వంతో ఒరిగేదేమీలేదు | - | Sakshi
Sakshi News home page

ఈ ప్రభుత్వంతో ఒరిగేదేమీలేదు

Mar 13 2026 7:39 AM | Updated on Mar 13 2026 7:39 AM

తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, పింఛన్లు ఇలా అన్ని పథకాల్లో ప్రభుత్వం కోతలు విధిస్తోంది. దీంతో సర్కార్‌పై ప్రజలకు నమ్మకం సన్నగిల్లింది. సన్నకారు రైతులకు ఏ మాత్రం లబ్ధి చేకూరడంలేదు.

– బొద్దుకూరు జయమ్మ, నెల్లూరు

జిల్లాలోని రైతులకు అందుతుంది

జిల్లాలో 1,95,866 మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం వర్తిస్తోంది. పీఎం కిసాన్‌ సమ్మాన్‌లో 1,63,125 మంది అర్హులుగా ఉన్నారు. వీరందరికీ నగదు జమవుతుంది.

– సత్యవాణి, జిల్లా వ్యవసాయాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement