స్టార్‌ బాక్సర్‌కు కరోనా.. టోర్నీ నుంచి ఔట్‌!

Simranjeet Dropped From Indian Squad For Asian Boxing Tourney - Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ నుంచి ఇంకా కోలుకోకపోవడంతో భారత మహిళా స్టార్‌ బాక్సర్‌ సిమ్రన్‌జిత్‌ (60 కేజీలు) ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు దూరమైంది. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన సిమ్రన్‌ ఈనెల 21 నుంచి జూన్‌ 1 వరకు దుబాయ్‌లో జరిగే ఆసియా చాంపియన్‌షిప్‌కు పంపించడంలేదని భారత బాక్సింగ్‌ సమాఖ్య తెలిపింది. పురుషుల విభాగంలో కరోనా నుంచి కోలుకుంటున్న ఆశిష్‌ (75 కేజీలు) కూడా ఆసియా చాంపియన్‌షిప్‌లో పాల్గొనేది అనుమానంగా ఉంది.

చదవండి: ZIM Vs PAK: రెచ్చిపోయిన హసన్‌ అలీ, పాక్‌ ఘనవిజయం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top