10-04-2021
Apr 10, 2021, 08:29 IST
కోవిడ్ విస్తరణ బెంగళూరులో వాయువేగంతో సాగుతోంది. రాజధానిలో కొత్తగా 5,576 కేసులు నమోదు అయ్యాయి.
10-04-2021
Apr 10, 2021, 05:59 IST
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఆక్స్ఫర్డ్–ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసి కోవిషీల్డ్, భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన...
10-04-2021
Apr 10, 2021, 05:07 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ సాగుతోంది. ప్రభుత్వాస్పత్రులు, ప్రైవేటు ఆస్పత్రులతో పాటు గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో వ్యాక్సిన్...
10-04-2021
Apr 10, 2021, 04:53 IST
న్యూఢిల్లీ: దేశంలో కరోనా రోజురోజుకీ ఉధృతరూపం దాలుస్తోంది. వరసగా మూడోరోజు లక్షకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. గత 24...
10-04-2021
Apr 10, 2021, 04:02 IST
సాక్షి, అమరావతి: రాజమండ్రి సెంట్రల్ జైలులో నెల రోజుల్లో 22 మంది ఖైదీలకు కరోనా సోకింది. దీంతో జైళ్ల శాఖ...
10-04-2021
Apr 10, 2021, 02:55 IST
సాక్షి, అమరావతి: ఏప్రిల్ 11 నుంచి 14 వరకు ‘టీకా ఉత్సవ్’ను దిగ్విజయంగా నిర్వహించేందుకు రాష్ట్రానికి వెంటనే 25 లక్షల...
10-04-2021
Apr 10, 2021, 02:50 IST
రైలు సేవలను తగ్గించడానికి కానీ ఆపడానికి ఎటువంటి ప్రణాళిక లేదని, అవసరమైతే పెంచుతామని రైల్వే బోర్డు చైర్మన్ సునీత్ శర్మ...
10-04-2021
Apr 10, 2021, 02:07 IST
మే 17వ తేదీ నుంచి టెన్త్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అసలు పదో తరగతి విద్యార్థులకు వార్షిక...
10-04-2021
Apr 10, 2021, 01:58 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండటంతో దాన్ని కట్టడి చేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ అదేస్థాయిలో ముందుకెళ్తోంది. వైరస్ నిర్ధారణ పరీక్షలు,...
09-04-2021
Apr 09, 2021, 18:11 IST
అంబులెన్స్లో ఉన్న వ్యక్తికి కరోనా. నాకు కాదు
09-04-2021
Apr 09, 2021, 12:12 IST
కోవిడ్ చికిత్స పేరుతో ప్రైవేట్ ఆస్పత్రులు దోపిడీ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, మాస్క్ పెట్టుకోని వారి పట్ల కఠినంగా...
09-04-2021
Apr 09, 2021, 11:12 IST
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రెండోదశలో కరోనా విలయం కొనసాగుతోంది. రోజు రోజుకు కొత్త రికార్డు స్థాయిలతో కరోనా వైరస్ పంజా విసురుతోంది. ...
09-04-2021
Apr 09, 2021, 10:26 IST
న్యూఢిల్లీ : భారత్లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ కోరలు చాస్తోంది. తగ్గుముఖం పట్టిందన్న కరోనా మరోసారి పంజా విసురుతుండటంతో...
09-04-2021
Apr 09, 2021, 09:01 IST
‘ఆర్ఆర్ఆర్’ మూవీ రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్(78) కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల...
09-04-2021
Apr 09, 2021, 08:24 IST
గురువారం 36 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో 22 మంది బెంగళూరు వాసులే.
09-04-2021
Apr 09, 2021, 06:33 IST
న్యూఢిల్లీ/ముంబై: కరోనా వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర సర్కారు మధ్య వివాదం ముదురుతోంది. ఇరుపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి....
09-04-2021
Apr 09, 2021, 04:35 IST
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రాలను కోరారు. వైరస్ నియంత్రణలో...
09-04-2021
Apr 09, 2021, 04:21 IST
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని హడలెత్తిస్తోంది. ప్రతి రోజూ ఒక కొత్త రికార్డు నమోదవుతోంది. గత 24 గంటల్లో...
09-04-2021
Apr 09, 2021, 02:18 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మళ్లీ తీవ్రమవుతున్న నేపథ్యంలో నిర్ధారణ పరీక్షలను భారీగా పెంచాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్...
09-04-2021
Apr 09, 2021, 01:39 IST
వెల్లింగ్టన్: భారత్ కోవిడ్–19 హాట్ స్పాట్గా మారుతూ ఉండడంతో న్యూజిలాండ్ భారత్ నుంచి ప్రయాణికుల రాకపోకలపై తాత్కాలికంగా నిషేధం విధించింది....
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి