
అందుబాటులోకి వచ్చేలా కృషి
ఐటీఐ భవన నిర్మాణం చివరి దశకు చేరుకుంది. కాంట్రాక్టర్ పనులలో జాప్యం వహించడం వల్ల ఆలస్యమైంది. ఈ ఆగస్టు నాటికి ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీ కేంద్రాలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తాం.
– వెంకటేశం, ఆర్అండ్బీ డీఈ, దుబ్బాక
పెరగనున్న విద్యార్థుల సంఖ్య
ఐటీఐ, ఏటీసీ భవనాలు అందుబాటులోకి వస్తే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులకు మంచి ఉపాధి కల్పించే కోర్సులు నేర్చుకొనే వీలుంటుంది. దీంతో వారు జీవితంలో స్థిరపడేందుకు అవసరమైన ఉద్యోగాలు, ఉపాధి పొందేందుకు ఆస్కారం ఉంటుంది. – కనకయ్య, ఐటీఐ ప్రిన్సిపాల్, దుబ్బాక

అందుబాటులోకి వచ్చేలా కృషి