హరీశ్‌రావుకు మట్టి గణపతి అందజేత | - | Sakshi
Sakshi News home page

హరీశ్‌రావుకు మట్టి గణపతి అందజేత

Sep 12 2026 11:03 AM | Updated on Sep 12 2026 11:03 AM

క్రీడలతో మానసిక ప్రశాంతత

సంగారెడ్డి: మాజీ మంత్రి హరీశ్‌రావును బీఆర్‌ఎస్‌వీ నాయకుడు అఖిల్‌ మట్టి వినాయక విగ్రహాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించాలని అఖిల్‌ పేర్కొన్నారు. మట్టి వినాయక విగ్రహాన్ని స్వీకరించిన హరీశ్‌రావు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు.

కల్హేర్‌(నారాయణఖేడ్‌): క్రీడలు విద్యార్థుల్లో మానసిక ప్రశాంతతకు దోహదపడుతాయని ప్రోబేషనరీ డిప్యూటీ కలెక్టర్‌ కె.లక్ష్మి దీపిక తెలిపారు. సిర్గాపూర్‌లో మండలస్థాయి బాలుర ఎస్‌జీఎఫ్‌ క్రీడలను శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఆటలతో ఆరోగ్యంగా ఉంటూ చదువుల్లో రాణించాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement