ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో పారిశ్రామికవేత్త | - | Sakshi
Sakshi News home page

ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో పారిశ్రామికవేత్త

Jan 27 2026 9:38 AM | Updated on Jan 27 2026 9:38 AM

ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో పారిశ్రామికవేత్త

ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో పారిశ్రామికవేత్త

జిన్నారం (పటాన్‌చెరు): గుమ్మడిదల పట్టణ కేంద్రానికి చెందిన మహిళా పారిశ్రామికవేత్త మైత్రీ ఫౌండేషన్‌ చైర్మన్‌ చెన్నంశెట్టి మౌనిక ఉదయ్‌ కుమార్‌ సోమవారం ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన గణతంత్ర వేడుకల్లో ప్రత్యేక ఆహ్వానితురాలిగా హాజరై తిలకించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సాంస్కృతిక కార్యక్రమాలు దేశ ఐక్యత సమగ్రతను ప్రతిబింబించే విధంగా ఆకట్టుకున్నాయని తెలిపారు. త్రివిధ దళాల పరేడ్‌ను వీక్షించడం మరిచిపోలేని అనుభూతిగా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కల్పించిన అవకాశం పట్ల ఆమె ధన్యవాదాలు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement