మౌలిక వసతుల కల్పనకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

మౌలిక వసతుల కల్పనకు చర్యలు

Mar 22 2025 9:09 AM | Updated on Mar 22 2025 9:08 AM

షాబాద్‌: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని మాచన్‌పల్లిలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.5లక్షల ఎస్‌సీపీ నిధులు కేటాయించడంతో శుక్రవారం ఆయన్ను గ్రామస్తులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యగౌడ్‌, నరేందర్‌గౌడ్‌, మహేందర్‌రెడ్డి, చందు, మహేందర్‌, శేఖర్‌, నరేష్‌, ముసలయ్య, మల్లేష్‌, రఘు, విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా గ్రంఽథాలయ సంస్థ

చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement