రాజన్న సిరిసిల్ల
శుక్రవారం శ్రీ 6 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
7
హుండీ ఆదాయం రూ.1.72కోట్లు
వేములవాడ: భీమన్నకు హుండీల ద్వారా రూ.1,72,76,469 నగదు, బంగారం 75 గ్రాములు, వెండి 6.800 కిలోలు వచ్చినట్లు ఈవో రమాదేవి తెలిపారు.
సిరిసిల్ల: ప్రభుత్వ విద్యాసంస్థల్లోని 14ఏళ్ల లోపు పిల్లలకు వైద్యపరీక్షలు చేయాలని డిప్యూటీ డీఎంహెచ్వో నాగేంద్రబాబు సూచించారు. లోపాలు గుర్తించి, వైద్యశాలకు పంపించాలన్నారు.
వాతావరణం ఎండగా ఉంటుంది. గాలిలో తేమ ఉంటుంది. రాత్రి వేళ ఈదురుగాలులు వీస్తాయి.
రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల


