రిచెస్ట్‌ పొలిటీషియన్‌ చంద్రబాబు.. ఏడీఆర్‌ నివేదికలో అసలు వాస్తవం | ADR Report Says Chandrababu Naidu Richest MLA In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

రిచెస్ట్‌ పొలిటీషియన్‌ చంద్రబాబు.. ఏడీఆర్‌ నివేదికలో అసలు వాస్తవం

Apr 13 2023 1:06 PM | Updated on Apr 13 2023 1:34 PM

ADR Report Says Chandrababu Naidu Richest MLA In Andhra Pradesh - Sakshi

రాష్ట్ర రాజకీయాల్లో అత్యధిక ధనవంతుడు చంద్రబాబుగా ఏడీఆర్‌ నివేదికలో అసలు వాస్తవం బయటపడింది.

సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో అత్యధిక ధనవంతుడు చంద్రబాబుగా ఏడీఆర్‌ నివేదికలో అసలు వాస్తవం బయటపడింది. దేశంలోనే మూడో ధనిక ఎమ్మెల్యేగా చంద్రబాబును ఏడీఆర్‌ నివేదిక పేర్కొంది. చంద్రబాబు రిచెస్ట్‌ అనే వాస్తవాన్ని ఎల్లో మీడియా దాచిపెట్టింది.

దేశంలో ధనిక ఎమ్మెల్యేల జాబితాలో మొదటి స్థానం ఎన్ నాగరాజు, రెండో స్థానం డీకే శివ కుమార్ ఉండగా, రూ.668 కోట్లతో ఏపీలో మొదటి స్థానం, దేశంలో 3వ స్థానంలో చంద్రబాబు ఉన్నట్లు ఏడీఆర్‌ రిపోర్ట్‌ వెల్లడించింది.


చదవండి: చంద్రబాబుకు జూనియర్‌ ఎన్టీఆర్‌ సెగ.. ఈడ్చిపడేయాలంటూ ఆదేశాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement