పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Jan 3 2026 7:11 AM | Updated on Jan 3 2026 7:11 AM

పల్నా

పల్నాడు

ఆలయానికి రూ.5లక్షల విరాళం వినుకొండ: కొండపై నూతనంగా నిర్మిస్తున్న రామలింగేశ్వరస్వామి ఆలయానికి వినుకొండకు చెందిన చలవాది రాధాకృష్ణ దంపతులు రూ.5లక్షలు విరాళంగా అందజేశారు. శనివారం శ్రీ 3 శ్రీ జనవరి శ్రీ 2026

ఆలయానికి రూ.5లక్షల విరాళం వినుకొండ: కొండపై నూతనంగా నిర్మిస్తున్న రామలింగేశ్వరస్వామి ఆలయానికి వినుకొండకు చెందిన చలవాది రాధాకృష్ణ దంపతులు రూ.5లక్షలు విరాళంగా అందజేశారు.

I

గోదా అమ్మవారి నగరోత్సవం

రేపల్లె: రైలుపేటలోని పట్టాభిరామస్వామి ఆలయంలో శుక్రవారం గోదా అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నగరోత్సవం నిర్వహించారు.

సాగర్‌ నీటిమట్టం

విజయపురిసౌత్‌:నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం శుక్రవారం 561.50 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 23,593 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

పల్నాడు1
1/3

పల్నాడు

పల్నాడు2
2/3

పల్నాడు

పల్నాడు3
3/3

పల్నాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement