జనాభా దినోత్సవం ప్రపంచ జనాభా దినోత్సవం ఘనంగా జరిగింది. జయపురంలో కార్యక్రమం నిర్వహించారు. –8లోu
● జయహో జగన్నాథ
భువనేశ్వర్: పూరీలో శ్రీ జగన్నాథుని యాత్ర కోసం రథాల తయారీ పనులు తుది దశకు చేరుకున్నాయి. చక్రాల నుంచి శిఖరం వరకు ప్రధాన పనులు దాదాపు ముగిశాయి. రథాల శిఖరంపై వాలు మెడ పచ్చని చిలుకలు, కలశం ఏర్పాటు పూర్తి చేశారు. శిఖరంపై చిట్ట చివరి ఈ ఏర్పాటు అత్యంత కీలంగా భావిస్తారు. ఈ దశ పనులు విజయవంతం కావడంతో సేవకుల వర్గం శ్రీ జగన్నాథుని జయహో జగన్నాథ నినాదంతో గుండెలు మారుమోగినట్లు ప్రార్థించారు. రథాలకు అమర్చిన ప్రభలు కొత్త కాంతులతో కళకళలాడుతున్నాయి.


