పట్టణ ఆరోగ్య కేంద్రాల తనిఖీ | - | Sakshi
Sakshi News home page

పట్టణ ఆరోగ్య కేంద్రాల తనిఖీ

Aug 23 2025 12:43 PM | Updated on Aug 23 2025 12:43 PM

పట్టణ ఆరోగ్య కేంద్రాల తనిఖీ

పట్టణ ఆరోగ్య కేంద్రాల తనిఖీ

నిజామాబాద్‌ నాగారం: నగరంలోని చంద్రశేఖర్‌ కాలనీ, గౌతంనగర్‌, దుబ్బాలో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రాలను డీఎంహెచ్‌వో బీ రాజశ్రీ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా ఐఎల్‌ఆర్‌, డీప్‌ ఫ్రీజర్‌ లో ఉంచిన వ్యాక్సిన్లు, ఐపీ, ఓపీ రిజిస్టర్‌లను పరిశీలించారు. ఆరోగ్య కేంద్రం పరిధి లో డెంగీ కేసుల నమోదు, నివారణకు చేప ట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. వా రానికి రెండుసార్లు డ్రైడే నిర్వహించాలని ఆ శావర్కర్లు, ఏఎన్‌ఎంలు, పర్యవేక్షక సిబ్బందికి సూచించారు. సమయపాలన పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆమె వెంట డాక్టర్లు శిఖర, సూసేన, మైత్రి, చంద్రకళ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement