రాజ్యసభ వైస్‌ చైర్మన్‌గా విజయసాయిరెడ్డి

YSRCP MP Vijayasai Reddy appointed as Vice Chairman Rajya sabha - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ వైస్‌ చైర్మన్‌గా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డిని ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కడ్‌ నియమించారు. విజయసాయిరెడ్డితో పాటు మరో ఏడుగురికి వైస్‌ చైర్మన్‌ ప్యానల్‌లో అవకాశం కల్పించారు.

ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. తనకు వైస్‌ చైర్మన్‌గా అవకాశమిచ్చిన ఉప రాష్ట్రపతికి విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.

చదవండి: ('నా రాజకీయ జీవితంలో సీఎం జగన్‌లా ఆలోచించిన నాయకుడిని చూడలేదు')

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top