Trending News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

Top10 Telugu Latest News Evening Headlines 11th June 2022 - Sakshi

1. బీజేపీ ఎమ్మెల్యేపై వేటు పడింది.. ఎందుకో తెలుసా..?


నాలుగు రాష్ట్రాల్లో 16 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు బీజేపీకి మరింత బలానిచ్చాయి. 16 స్థానాల్లో బీజేపీ 8 స్థానాలను కైవసం చేసుకుంది. 

 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. కార్పొరేటర్లకు మంత్రి ‘కేటీఆర్‌’ సీరియస్‌ వార్నింగ్‌


 తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శనివారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ల‌కారం చెరువుపై నిర్మించిన కేబుల్ వంతెన‌ను మంత్రి పువ్వాడ అజ‌య్‌తో క‌లిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3.బీజేపీకి బూస్ట్‌.. కాంగ్రెస్‌కు ఊహించని షాక్‌


నాలుగు రాష్ట్రాల్లో 16 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానాలో..

 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించి చికిత్స అందించాలనేది సీఎం జగన్‌ ఆలోచన


హోమీబాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్‌తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. విశాఖ కింగ్ జార్జి ఆసుపత్రి, తిరుపతి స్విమ్స్, విజయవాడ చినకాకాని ఆసుపత్రిలో..

 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. కేసీఆర్‌.. టైమ్‌పాస్‌ రాజీయాలు చేసింది చాలు: బండి సంజయ్‌


తెలంగాణలో బీజేపీ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌ అన్నట్టుగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. కేసీఆర్‌.. కేంద్రంపై పోరుకు సిద్దమవుతుండగా.. సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్‌ సంచలన వ్యాఖ‍్యలు చేశారు.

 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. చరిత్ర సృష్టించిన బాబర్ ఆజాం.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా..!


పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ముల్తాన్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో 77 పరుగులు సాధించిన బాబర్‌.. 

 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. ప్రేక్షకుల్లేక స్టార్‌ హీరో మూవీ రద్దు!


బాలీవుడ్‌ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ ప్రధాన పాత్రల్లో నటించిన చారిత్రాత్మక చిత్రం ‘పృథ్వీరాజ్’

 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. హైదరాబాద్‌లో ఏరియాల వారీగా ప్లాట్ల రేట్లు ఎలా ఉన్నాయంటే?


జూన్‌2తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లయింది. కొత్త జిల్లాల ఏర్పాటు, పట్టణాభివృద్ధి సంస్థలు, మిషన్‌ భగీరథ, కాకతీయ వంటి వాటితో జిల్లా కేంద్రాలలో అభివృద్ధి మొదలైంది.

 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. కరోనా ఫోర్త్‌ వేవ్‌పై వార్తలు.. ఐసీఎంఆర్‌ ఏడీజీ సమీరన్ ఏమన్నారంటే?


కోవిడ్-19 ఫోర్త్‌ వేవ్‌ ముప్పు రానుందన్న వార్తలు అవాస్తవమని ఐసీఎంఆర్ ఏడీజీ (అడ్మినిస్ట్రేటివ్‌ సెటప్‌ డైరెక్టర్‌) సమీరన్ పాండా శుక్రవారం అన్నారు. 

 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. భారత్‌, సౌతాఫ్రికా మ్యాచ్‌.. స్టేడియంలో కొట్టుకు చచ్చిన అభిమానులు.. వీడియో వైరల్‌


టీమిండియా, సౌతాఫ్రికాల మధ్య గురువారం(జూన్‌ 9న) ఢిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్లా మైదానంలో తొలి టి20 మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే.

 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top