దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్ష ప్రారంభం.. | NEET PG Exam Started In All Cities | Sakshi
Sakshi News home page

దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్ష ప్రారంభం..

Aug 30 2026 9:06 AM | Updated on Aug 30 2026 9:13 AM

NEET PG Exam Started In All Cities

ఢిల్లీ: దేశవ్యాప్తంగా నీట్‌ పీజీ–2026 పరీక్ష ప్రారంభమైంది. 340 నగరాల్లో 1,300 కేంద్రాల్లో పరీక్ష జరుగుతోంది. మొత్తం 2,73,183 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. తెలంగాణలోని 14 జిల్లాల్లో 56 పరీక్ష కేంద్రాల్లో, ఏపీలో పరీక్షా కేంద్రాల్లో నీట్‌ పీజీ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష కొనసాగుతుంది. పరీక్ష కేంద్రాల్లో అక్రమాలకు తావులేకుండా సీసీ కెమెరాలు, బయోమెట్రిక్‌ విధానం, సిగ్నల్‌ జామర్లతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 180 ప్రశ్నలకు 210 నిమిషాల సమయం కేటాయించారు. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement