అర్నాబ్‌ గోస్వామిపై పరువు నష్టం దావా | Mumbai Dcp Files Defamation Complaint Against Arnaab Goswami | Sakshi
Sakshi News home page

సుశాంత్‌ సింగ్‌ కేసుకు సంబంధించి ముంబై డీసీపీ ఫిర్యాదు

Feb 3 2021 7:33 PM | Updated on Feb 3 2021 7:37 PM

Mumbai Dcp Files Defamation Complaint Against Arnaab Goswami - Sakshi

ముంబై: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి రిపబ్లిక్‌ మీడియా అధినేత అర్నాబ్‌ గోస్వామి, అతని భార్య సమ్యబ్రతా రే గోస్వామిలపై ముంబై జోన్‌-9  డీసీపీ అభిషేక్‌ త్రిముఖే పరువు నష్టం దావా వేశారు. తనపై అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు గానూ మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ గోస్వామిలపై క్రిమినల్‌ పరువు నష్టం దావా దాఖలు చేశానని డీసీపీ పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును మహారాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతితో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ద్వారా దాఖలు చేశానని ఆయన తెలిపారు. కాగా, గతేడాది జూన్‌ 14న బాంద్రాలోని ఫ్లాట్‌లో సుశాంత్‌ అనుమాస్పద రీతిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement