అర్హుల జాబితా రూపొందించాలి | - | Sakshi
Sakshi News home page

అర్హుల జాబితా రూపొందించాలి

May 28 2025 5:43 PM | Updated on May 28 2025 5:43 PM

అర్హుల జాబితా రూపొందించాలి

అర్హుల జాబితా రూపొందించాలి

జిల్లా వ్యవసాయాధికారితో 29న ఫోన్‌ ఇన్‌

ఈసారి వర్షాలు ముందుగానే కురుస్తున్నందున ఆరుద్ర కార్తె కంటే ముందే

పంటల సాగుకు సన్నద్ధం కావచ్చా.. పత్తి తదితర మెట్టపంటలు ఎప్పుడు వేసుకుంటే బాగుంటుంది. వానాకాలం వరినార్లు పోసుకునేందుకు అనువైన సమయం ఎప్పుడు.. విత్తనాల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి.. నకిలీ విత్తనాలను ఎలా గుర్తుపట్టాలి.. తదితర సమాచారం రైతులు తెలుసుకునేందుకు జిల్లా వ్యవసాయాధికారితో ‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌ నిర్వహిస్తోంది. రైతన్నలు నేరుగా వ్యవసాయాధికారికి ఫోన్‌ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

డయల్‌ చేయాల్సిన ఫోన్‌ నంబర్‌ :

89777 51294

తేది. 29.05.2025 (గురువారం) సమయం : ఉదయం

10 నుంచి 11 గంటల వరకు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement