ఊగిసలాడుతోంది..! | - | Sakshi
Sakshi News home page

ఊగిసలాడుతోంది..!

Nov 22 2025 8:03 AM | Updated on Nov 22 2025 8:03 AM

ఊగిసలాడుతోంది..!

ఊగిసలాడుతోంది..!

భూ సేకరణ పూర్తయితే..

మల్లేశ్వరం– సిద్దేశరం వంతెనకు లభించని మోక్షం

కొల్లాపూర్‌– సోమశిల రహదారి వరిదేల శివారు నుంచి రహదారి పనులు మొదలు కావాల్సి ఉంది. మూడో ప్యాకేజీలో ఐకానిక్‌ వంతెన ఇవతల 8 కి.మీ., ఏపీ పరిధిలో సిద్దేశ్వరం గుట్టల మధ్య 5.4 కి.మీ., అప్రోచ్‌ రహదారి నిర్మించాలి. వంతెన నిర్మించే ప్రాంతం వరకు భూ సేకరణ చేయాల్సి ఉంది. ఇందులో అటవీ శాఖకు చెందిన భూమితోపాటు రెవెన్యూ, రైతుల పట్టా భూమలు ఉన్నాయి. ఇప్పటి అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. భూ సేకరణ ప్రక్రియ ఓ కొలిక్కి వస్తే టెండర్‌ ఓపెన్‌ అయ్యే అవకాశం ఉంది.

– రాజేందర్‌,

ఈఈ జాతీయ రహదారుల శాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement