విద్యుత్‌ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి

Jan 10 2026 9:28 AM | Updated on Jan 10 2026 9:28 AM

విద్యుత్‌ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి

విద్యుత్‌ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి

చిట్యాల : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను, విద్యుత్‌ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని భూపాలపల్లి రైతు సంఘం జిల్లా కార్యదర్శి చింతల రజనీకాంత్‌ డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం రైతు సంఘం జీపుజాతా మండల కేంద్రానికి చేరుకుంది. దీంతో ఆయన మాట్లాడుతూ ఈ నెల 8 నుంచి 11 వరకు జిల్లాలోని 10 మండలాలు 343 గ్రామాల 302 కిలోమీటర్ల వరకు జీపుజాతా తిరుగుతుందన్నారు. ఈ నెల 19న జిల్లా కేంద్రంలో జరిగే నిరసన కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement