బెల్లంపల్లి: బెల్లంపల్లి: బెల్లంపల్లిలోని ఎస్సీ సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (సీవోఈ) పాఠశాల, కళాశాలలో జోన్–1 పరి ధిలోని ఐసీటీ ఇన్స్ట్రక్టర్లకు మైండ్స్పార్క్ ప్రో గ్రాం నిర్వహణపై శనివారం వర్క్షాప్ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షే మ గురుకుల విద్యాలయాల సంస్థ డీసీవో ర మాకళ్యాణి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడా రు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంచడంలో మైండ్స్పార్క్ ఎంతగానో ఉపయోగ ప డుతుందని పేర్కొన్నారు. మైండ్స్పార్క్ స్టేట్ అసోసియేట్ మేనేజర్ శివప్రసాద్, ప్రాజెక్ట్ లీడ్ మల్లికార్జున, జోన్–1 జోనల్ మేనేజర్ ఎం.భీంరావు, జోన్–5 జోనల్ మేనేజర్ రమేశ్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్లు రేవతి, సంజీవ్, సీవోఈ పాఠశాల, ప్రిన్సిపాల్ విజయ్ప్రసాద్ పాల్గొన్నారు.


