ఎల్లంపల్లి గేట్ల మూసివేత | - | Sakshi
Sakshi News home page

ఎల్లంపల్లి గేట్ల మూసివేత

Aug 18 2025 5:51 AM | Updated on Aug 18 2025 5:51 AM

ఎల్లంపల్లి గేట్ల మూసివేత

ఎల్లంపల్లి గేట్ల మూసివేత

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిమట్టం 18.350 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో కింద 15 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా అవుట్‌ఫ్లో కింద 13 వేల క్యూసెక్కుల నీటిని బయటకు తరలిస్తున్నా రు. ఇందులో హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ వర్క్స్‌ పథకానికి 295, ఎన్టీపీసీకి 121, నంది పంప్‌హౌజ్‌కు 12,600ల క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. ఆదివారం సాయంత్రం వరకు తెరిచి ఉన్న 10 గేట్లను రాత్రి మూసివేసి నీటిని నిల్వ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement