
స్టేషన్ల రూపురేఖలు మారుతాయి
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తుండడం చాలా సంతోషంగా ఉంది. ఈ పథకంతో రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారిపోతాయి. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటవుతాయి. ముఖ్యంగా దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. రైల్వే స్టేషన్లలో ఏబీఎస్ఎస్ పనులు చేపడుతున్నందుకు కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖకు ధన్యవాదాలు. – గోపాల్నారాయణ,
డీఆర్యూ సీసీ మెంబర్
●