1995లో చైన్నెలో కలిశాను.. | - | Sakshi
Sakshi News home page

1995లో చైన్నెలో కలిశాను..

Jul 13 2026 1:16 AM | Updated on Jul 13 2026 1:16 AM

1995లో చైన్నెలో కలిశాను..

ప్రజాకవి కాళోజీ నారాయణరావు, గాయని ఎస్‌.జానకి వాళ్ల మామ మంచి మిత్రులు. 1995లో కాళోజీ వారిని కలవడానికి చైన్నెలోని జానకి నివాసానికి వెళ్లారు. వారితో పాటు నేను వెళ్లాను. ఈ సందర్భంగా ఆమెతో ఫొటో తీసుకున్నాను. జానకమ్మ తనకు లభించిన అవార్డులను, బహుమతులను, షీల్డులను చూపించారు. అలాగే ఆమె భర్త రామప్రసాద్‌, మామ రామన్‌, కాళోజీ, కాళోజీ కుమారుడు రవికుమార్‌ కలిసి గ్రూప్‌ ఫొటో తీసుకున్నాం. అందరితో ఆప్యాయంగా మాట్లాడే జానకమ్మ మృతి బాధను కలిగిస్తోంది.

– మట్టెవాడ అజయ్‌, మైక్రోఆర్టిస్ట్‌, గిర్మాజీపేట వరంగల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement