ఉల్లి రైతు దిగాలు | - | Sakshi
Sakshi News home page

ఉల్లి రైతు దిగాలు

Aug 12 2025 9:36 AM | Updated on Aug 12 2025 12:46 PM

ఉల్లి రైతు దిగాలు

ఉల్లి రైతు దిగాలు

ఉల్లి రైతు దిగాలు

ఇప్పుడిప్పుడే మార్కెట్‌కు దిగుబడులు

విక్రయానికి 150 నుంచి

300 క్వింటాళ్లు

పడిపోయిన ధరతో తప్పని నష్టాలు

క్వింటాకు గరిష్ట ధర

రూ.1100 మాత్రమే

మార్కెట్‌ను ముంచెత్తుతున్న

మహారాష్ట్ర ఉల్లి

గగ్గోలు పెడుతున్న రైతులు

కర్నూలు మార్కెట్‌లో ఉల్లి కొనుగోళ్ల దృశ్యం

ఉల్లి సాగు మరింత పెరిగే అవకాశం

● గత ఏడాది పొగాకు, మిర్చి రైతులు

తీవ్రంగా నష్టపోయారు.

● ధర లేక.. కొనే వాళ్లు లేక 2024–25లో

పండించిన మిర్చి గోదాముల్లో

పేరుకుపోయింది.

● పొగాకు నిల్వలు రైతుల దగ్గర భారీగా

ఉండిపోయాయి.

● ఈ నేపథ్యంలో రైతులు ఈ సారి ఉల్లి

సాగుపై దృష్టి సారిస్తున్నారు.

● కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం ఈ సారి ఉల్లి

రైతులకు శాపం కానుంది.

● పంట పూర్తి స్థాయిలో మార్కెట్‌లోకి రాక

ముందే ధర అధ్వానంగా ఉంటోంది.

● ఖరీఫ్‌లో కర్నూలు జిల్లాలో 11,825

హెక్టార్లలో.. నంద్యాల జిల్లాలో 4,500

హెక్టార్లలో సాగయింది.

● ఇంకా కర్నూలు జిల్లాలో 4,500 హెక్టార్ల

వరకు, నంద్యాల జిల్లాలో 2వేల హెక్టార్ల

వరకు సాగయ్యే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement