మార్కెట్‌లో వెలవెల.. రోడ్డంతా కళకళ | - | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లో వెలవెల.. రోడ్డంతా కళకళ

May 7 2025 12:13 AM | Updated on May 7 2025 12:13 AM

మార్క

మార్కెట్‌లో వెలవెల.. రోడ్డంతా కళకళ

కార్బైడ్‌ రహితంగా పండించిన మామిడి పండ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా ఖమ్మం రోటరీనగర్‌లోని వీధివ్యాపారుల కేంద్రంలో ప్రత్యేక మార్కెట్‌ ఏర్పాటుచేశారు. పడావు పడి ఉన్న ప్రాంగణానికి రంగులు వేసి తీర్చిదిద్దారు. తొలిరోజు ఇక్కడ 10 – 15 మంది వ్యాపారులు మామిడి పండ్లు విక్రయించారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య ఒకటి, రెండు దాటకపోగా.. జనాలు రాకపోవడమే కారణమని వ్యాపారులు చెబుతున్నారు. మరోపక్క రహదారుల వెంట మామిడిపండ్ల విక్రయాలతో ట్రాఫిక్‌కు అంతరాయం ఎప్పటిలాగే కొనసాగుతోంది.

– స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌

మార్కెట్‌లో వెలవెల.. రోడ్డంతా కళకళ1
1/1

మార్కెట్‌లో వెలవెల.. రోడ్డంతా కళకళ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement