ఉత్తమ సైంటిస్టుగా వాసుదేవమూర్తి | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ సైంటిస్టుగా వాసుదేవమూర్తి

Aug 23 2026 1:34 AM | Updated on Aug 23 2026 1:34 AM

ఉత్తమ సైంటిస్టుగా వాసుదేవమూర్తి

కోరుట్లటౌన్‌: కోరుట్లకు చెందిన వడ్లకొండ వాసుదేవమూర్తి మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాంతో కలిసి డీఆర్‌డీవోలో సైంటిస్టుగా పనిచేశారు. స్థానిక కాల్వగడ్డ జెడ్పీ పాఠశాలలో 1960లో పదోతరగతి పూర్తి చేశారు. డిగ్రీ తరువాత హైదరాబాద్‌లోని రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)లో దేశ రక్షణకు సంబంధించిన సాటిలైటింగ్‌ వ్యవస్థ విభాగంలో సేవలందించారు. కొంతకాలం మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంతో కలిసి పనిచేశారు. ఉత్తమ సేవలకు మాజీ ప్రధాని వాజ్‌పేయి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement