‘చేయూత’కు 15వేల దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

‘చేయూత’కు 15వేల దరఖాస్తులు

Sep 8 2026 11:53 PM | Updated on Sep 8 2026 11:53 PM

● వితంతువులే ఎక్కువ మంది ● ఈనెల 15 వరకు గడువు

జగిత్యాల: ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన చేయూత పెన్షన్లకు ఇప్పటివరకు జిల్లాలో 15 వేల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా దరఖాస్తు చేసుకున్నవారు వితంతువులే ఉన్నారు. దరఖాస్తులకు ఆగస్టు 31 వరకే చివరి తేదీ ఉన్నప్పటికీ వివిధ కారణాలతో ఈనెల 15 వరకు పెంచారు. ఈ క్రమంలో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. గడువులోపు అర్హులందరూ దరఖాస్తులు చేసుకోవాని డీఆర్‌డీఏ పీడీ రఘువరణ్‌ సూచించారు.

కేటగిరీల వారీగా వచ్చిన

మొత్తం దరఖాస్తులు 15,032

వితంతువులు 6,071

ఒంటరి మహిళలు 1,317

దివ్యాంగులు 2,424

చేనేత 2,435

కల్లుగీత కార్మికులు 2,165

పైలేరియా 560

డయాలసిస్‌ 60

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement