వాహిని షాపింగ్‌మాల్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

వాహిని షాపింగ్‌మాల్‌ ప్రారంభం

Aug 4 2026 12:47 AM | Updated on Aug 4 2026 12:47 AM

మంచిర్యాలటౌన్‌: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఇక్బాల్‌ అహ్మద్‌నగర్‌ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన వాహిని షాపింగ్‌మాల్‌ సోమవారం సినీనటి క్రితిశెట్టి జ్యోతి ప్రజ్వలన చేయగా, ఓంప్రకాశ్‌ జాజు చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సినీనటి క్రితి శెట్టి మాట్లాడుతూ.. వాహిని షాపింగ్‌మాల్‌లో వైరెటీ చీరలు, చిన్న పిల్లల బట్టలు, మెన్స్‌వేర్‌ చాలా వైరెటీలు ఉన్నాయన్నారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు ఉన్నా వాహిని షాపింగ్‌ మాల్‌లో షాపింగ్‌ చేయాలని కోరారు. వాహిని షాపింగ్‌ మాల్‌లో కస్టమర్లకు మంచి ఆఫర్లను అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని నగర, జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో షాపింగ్‌ మాల్‌ యజమాని వేముల వెంకటేశ్వర్లు, శ్రీకాంత్‌, అనిల్‌, ప్రశాంత్‌, శ్రీనివాస్‌, విష్ణు, వేణుగోపాల్‌ జాజు, నవనీత్‌ బంగ్‌, శ్రీరామ్‌ జాజు, దేవరాజు, నాగరాజు, నటరాజ్‌, నందరాజ్‌, కొమురవెల్లి రవితేజ, గాజుల అరుణ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement