2026 జూలై 24
2018 సెప్టెంబర్ 11
జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డుపై 2018 సెప్టెంబర్ 11న (మంగళవారం ఉదయం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డులోని మూలమలుపు వద్ద పల్లెవెలుగు బస్సు అదుపు తప్పి 30 అడుగుల లోతులో ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. అప్పుడు సుమారు 65 మంది చనిపోయారు. దేశ చరిత్రలోనే అత్యంత పెద్ద ప్రమాదం ఇది. ఇన్నేళ్లపాటు కొండగట్టు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న ఆ బస్సును శుక్రవారం ఎస్సై సందీప్ టోయింగ్ వాహనం ద్వారా ఆర్టీసీ గ్యారేజ్కు తరలించారు. – మల్యాల


