పనులు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

పనులు చేపట్టాలి

Jul 24 2026 2:09 AM | Updated on Jul 24 2026 2:09 AM

పనులు చేపట్టాలి నోటీసులు జారీ చేశాం

మున్సిపాలిటీ అభివృద్ధి నిధులతో టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్లతో పనులు అధికారులు పనులు చేయించాలి. టెండర్‌ కానివాటిపై ప్రత్యేక దృష్టి సారించి తిరిగి టెండర్లు పిలవాలి. పట్టణ అభివృద్ధికి అధికారులు కృషి చేయాలి.

– ధర్మపురి, బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌

టెండర్‌ దక్కించుకుని పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేశాం. ప్రస్తుతం కేవలం మురికికాలువల నిర్మాణ పనులు చేపడుతున్నాం. మిగతా కాంట్రాక్ట్‌ పనులు కూడా టెండర్లు నిర్వహించి పట్టణాభివృద్ధికి కృషి చేస్తాం.

– మనోహర్‌గౌడ్‌, మున్సిపల్‌ కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement