North Korea Issues Warning to U.N Security Council - Sakshi
Sakshi News home page

‘మా జోలికి వస్తే సహించం’: ఉత్తర కొరియా హెచ్చరిక

Oct 4 2021 6:15 AM | Updated on Oct 4 2021 11:28 AM

North Korea Issues Warning To UN Security Council - Sakshi

సియోల్‌: బాలిస్టిక్‌ క్షిపణుల అంశంలో తమ జోలికి వస్తే సహించబోమని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి ఉత్తర కొరియా హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల ఉత్తర కొరియా అణు క్షిపణి పరీక్షలు వరుసగా నిర్వహించడంపై భద్రతా మండలి  ఆందోళన వ్యక్తం చేసింది.  యూఎన్‌ తీర్మానం ప్రకారం ఆ దేశంపై ఆంక్షలు విధిస్తున్నట్టుగా ప్రకటించింది. దీనిపై ఉత్తర కొరియా తీవ్రంగా స్పందించింది. 

చదవండి: (అదిగదిగో ప్లానెట్‌ 9.. ఆ వివరాలేమిటో తెలుసుకుందామా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement