టెహ్రాన్: ఇరాన్ అధ్యక్షుడు పెజేష్కియాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాతో సహా ఇరానియన్లంతా ప్రాణత్యాగానికి సిద్ధమేనని అన్నారు. హర్మూజ్ జలసంధిని తెరవాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు డెడ్లైన్ సమీపిస్తున్న వేళ పెజేష్కియాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.