ఘనంగా పండిత సదస్యం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా పండిత సదస్యం

Mar 13 2025 12:13 AM | Updated on Mar 13 2025 12:13 AM

ఘనంగా

ఘనంగా పండిత సదస్యం

మధురపూడి: కోరుకొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా మూడవరోజు బుధవారం సదస్యం నిర్వహించారు. మధ్యాహ్నం స్వామివారి కల్యాణ మండపంలో వేద పండితులు, ఉభయ వేదాంత పండితుల సమక్షంలో సదస్యం జరిగింది. ఉదయం గ్రామబలిహరణ, సాయంత్రం ఆరాధన, సర్వదర్శనములకు అనుమతి, సేవాకాలం జరిగింది. తీర్థ ప్రసాద గోష్ఠి కార్యక్రమంలో భాగంగా భక్తులకు బూరెలు అందజేశారు. రాత్రి శ్రీఆంజనేయ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం జరిగింది. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్‌ పరాసర రంగరాజభట్టర్‌, అన్నవరం దేవస్థానం అధికారులు, వేద పండితులు పాల్గొన్నారు.

ఆంజనేయ వాహనంపై

లక్ష్మీ నరసింహుని గ్రామోత్సవం

ఘనంగా పండిత సదస్యం1
1/1

ఘనంగా పండిత సదస్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement