లంకల్లో భయం.. భయం | - | Sakshi
Sakshi News home page

లంకల్లో భయం.. భయం

Aug 18 2025 12:01 PM | Updated on Aug 18 2025 12:01 PM

లంకల్లో భయం.. భయం

లంకల్లో భయం.. భయం

పి.గన్నవరం: గోదావరి వరద పెరుగుతున్న నేపథ్యంలో పి.గన్నవరం మండలంలోని లంక గ్రా మాల ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారు. వశిష్ట, వైనతేయ నదీపాయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అ రిగెలవారిపేట, బూరుగులంక గ్రామాల ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పడవలపై వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. మన జిల్లా సరిహద్దులోని ఆనగర్లంక, సిర్రావారిలంక, పెదమల్లంక, అయోధ్యలంక గ్రా మాల ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement