పశ్చిమగోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురు మృతి

Road Accident At Tadepalligudem West Godavari District - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం ఎన్ఐటి సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నారాయణపురం నుంచి దువ్వాడ వెళుతున్న చేపల లారీ బోల్తాకొట్టింది.ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.

చదవండి: మరో మూడు రోజులు వర్షాలు

ప్రమాద సమయంలో లారీలో పది మంది కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో గాపడిన కూలీలను తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top