టాటా కార్లు ప్రియం

Tata Motors To Increase Prices Of Passenger Vehicles From February 1 - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన దిగ్గజం టాటా మోటార్స్‌ కంబషన్‌ ఇంజిన్‌ ఆధారిత మోడళ్ల ధరలను 1.2% మేర పెంచుతోంది. ఫిబ్రవరి 1 నుండి ఈ నిర్ణయం అమలులోకి రానున్నట్టు కంపెనీ శుక్రవారం ప్రకటించింది. నూతన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా వాహనాల మార్పు లు, ముడిసరుకు వ్యయాలు పెరగడంతో ధరలను సవరిస్తున్నట్టు టాటా మోటార్స్‌ వెల్లడించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top