నిరుద్యోగులకు అలర్ట్,'సాఫ్ట్​వేర్' కొలువుల జాతర! | Reliance Backed Fynd Plans To Hire Additional 2,000 | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులకు అలర్ట్,'సాఫ్ట్​వేర్' కొలువుల జాతర!

Jun 22 2022 2:17 PM | Updated on Jun 22 2022 2:17 PM

Reliance Backed Fynd Plans To Hire Additional 2,000 - Sakshi

ముంబై: ఓమ్నీ చానల్, మల్టీ ప్లాట్‌ఫామ్‌ టెక్నాలజీ సంస్థ ఫైండ్‌.. 2022–23 నాటికి 2,000 మంది ఇంజనీర్లను నియమించుకోనున్నట్టు ప్రకటించింది. ఇందులో 800 మంది ఇంజనీర్లు దక్షిణాది నుంచి ఉంటారని తెలిపింది. ఈ సంస్థ బెంగళూరులో కొత్త కేంద్రాన్ని ప్రారంభించింది. ఇక్కడే ఎక్కువ మందిని నియమించుకోనున్నట్టు పేర్కొంది.

ఈ సంస్థ రిలయన్స్‌ గ్రూపులో భాగం. ప్రస్తుతం 750 మంది ఉద్యోగులను కలిగి ఉంది. ఇందులో సగం మందిని గత ఆరు నెలల్లోనే నియమించుకోవడం గమనార్హం. వృద్ధిని కొనసాగించేందుకు వీలుగా ఉద్యోగులను పెంచుకోనున్నట్టు తెలిపింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement