ప్యూర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌లపై రూ.20వేల డిస్కౌంట్‌ | Pure EV offers rs 20000 discount on ecoDryft and eTryst X bikes | Sakshi
Sakshi News home page

ప్యూర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌లపై రూ.20వేల డిస్కౌంట్‌

Oct 27 2024 8:45 AM | Updated on Oct 27 2024 10:19 AM

Pure EV offers rs 20000 discount on ecoDryft and eTryst X bikes

ముంబై: పండుగ సీజన్‌ సందర్భంగా ఎలక్ట్రిక్‌ టూ–వీలర్ల సంస్థ ప్యూర్‌ ఈవీ తమ రెండు మోడల్స్‌పై రూ. 20,000 డిస్కౌంటు ప్రకటించింది. ఎకోడ్రిఫ్ట్, ఈట్రైస్ట్‌ ఎక్స్‌ మోటర్‌సైకిల్స్‌పై ఇది వర్తిస్తుంది. దీనితో ప్రారంభ ధర రూ. 99,999కి తగ్గినట్లవుతుంది.

నవంబర్‌ 10 వరకు ఈ ఆఫర్‌ ఉంటుందని సంస్థ వ్యవస్థాపకుడు డి. నిశాంత్‌ తెలిపారు. రోజువారీ వినియోగం కోసం ఎకోడ్రిఫ్ట్, శక్తివంతమైన రైడింగ్‌ అనుభూతి కోరుకునే వారి కోసం ఈట్రైస్ట్‌ ఎక్స్‌ (171 కి.మీ. రేంజి) అనువుగా ఉంటాయని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement