3.7 ట్రిలియన్ల ఎకానమీగా భారత్‌: ఆర్‌బీఐ

India To Be A Usd 3.7 Trillion Economy In 2023, Says Rbi Bulletin - Sakshi

ముంబై: భారత్‌ 2023లో 3.7 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆర్టికల్‌ ఒకటి అభిప్రాయపడింది. ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా బ్రిటన్‌పై ఆధిక్యాన్ని కొనసాగిస్తుందని ఆర్‌బీఐ ప్రచురించిన జనవరి బులిటన్‌ పేర్కొంది. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం ఈ నివేదికను రూపొందించింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top