GST E Invoicing Compulsory For Firms Over 10 Crore Sales In October 2022 - Sakshi
Sakshi News home page

Gst E Invoicing: అక్టోబరు 1 నుంచి ఇ–ఇన్‌వాయిస్‌ తప్పనిసరి

Aug 3 2022 9:43 AM | Updated on Aug 3 2022 10:20 AM

Gst E Invoicing Compulsory For Firms Over 10 Crore Sales October 2022 - Sakshi

న్యూఢిల్లీ: వార్షిక టర్నోవర్‌ రూ. 10 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) నమోదిత బిజినెస్‌లు బీ2బీ లావాదేవీల కోసం ఇ–ఇన్‌వాయిస్‌లను జనరేట్‌ చేయడం అక్టోబర్‌ 1 తప్పనిసరని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం రూ. 20 కోట్లు, అంతకంటే ఎక్కువ టర్నోవర్‌ ఉన్న వ్యాపారాలు అన్ని బీ2బీ లావాదేవీల కోసం ఎలక్ట్రానిక్‌ ఇన్‌వాయిస్‌ను జనరేట్‌ చేస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement