January 22, 2021, 04:40 IST
భారత స్టాక్ మార్కెట్లో గురువారం ఓ చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ తన 42 ఏళ్ల చరిత్రలో తొలిసారి 50 వేల మైలురాయిని అందుకుంది...
January 16, 2021, 05:33 IST
సాక్షి, అమరావతి: కరోనా, లాక్డౌన్లతో దేశ వ్యాప్తంగా ప్రజల కొనుగోలు శక్తి పడిపోతే.. దాన్ని త్వరితగతిన పెంచుకున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్...
January 07, 2021, 01:49 IST
సాక్షి, హైదరాబాద్: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లలో రాష్ట్రం మెల్లిగా పురోగమన బాటపట్టింది. కరోనా దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. 2020–21...
January 04, 2021, 20:29 IST
ముంబై: ప్రముఖ టీవీ చానెల్ గ్రూప్ ‘జీ’ కార్యాలయాల్లో ఆదాయ పన్నుశాఖ (ఐటీ) అధికారులు సోమవారం సోదాలు జరిపారు. ముంబైలోని జీఎస్టీ ఇంటెలిజెన్స్ కార్యాలయం...
January 02, 2021, 05:16 IST
సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత (2017 జూలై 1) ఒక్క నెలలో అత్యధిక పన్ను వసూళ్ల రికార్డు 2020 డిసెంబర్ నెలకు నమోదైంది. ఏకంగా 1,15...
January 01, 2021, 18:25 IST
సాక్షి, న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు 2020 డిసెంబరు మాసంలో దుమ్మురేపాయి. కరోనా, లాక్డౌన్ సంక్షోభం తరువాత ఆర్థిక వ్యవస్థ వేగంగా ...
December 28, 2020, 06:11 IST
‘‘నా శిష్యుడు జానకిరామ్ తొలిసారి దర్శకత్వం చేస్తున్న చిత్రం ‘జీఎస్టీ’(దేవుడు సైతాన్ టెక్నాలజీ). ఈ సినిమా టీజర్ చాలా బాగుంది.. సినిమా కూడా...
December 17, 2020, 10:18 IST
భువనేశ్వర్: రెక్కాడితే డొక్కాడని జీవులకు రాష్ట్రంలో ఇటీవల ద్రవ్య సేవా పన్ను(జీఎస్టీ) బకాయి తాఖీదులు జారీ అవుతున్నాయి. తాజాగా టీకొట్టు వ్యాపారికి ఈ...
November 02, 2020, 16:55 IST
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక రుణాలు తీసుకునే ప్రణాళిక(స్పెషల్ బారోయింగ్ ప్లాన్)లో భాగంగా రెండవ దఫా జీఎస్టీ పరిహారాన్ని కేంద్రం విడదుల చేసింది. మరో ...
November 02, 2020, 03:05 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలు.. కోవిడ్ ప్రబలడానికి ముందునాటి పరిస్థితులకు చేరుకున్నాయి. జీఎస్టీ గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం...
October 30, 2020, 13:42 IST
భువనేశ్వర్ : పూట గడవటం కోసం డ్రైవర్గా పని చేసుకునే ఓ వ్యక్తికి జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చారు. దాదాపు నాలుగున్నర కోట్ల రూపాయల మేర పన్ను...
October 27, 2020, 05:50 IST
న్యూఢిల్లీ: ఇంధన రంగంలో ఉన్న యూకే దిగ్గజం బీపీ గ్రూప్.. భారత్లో ఇంధన రిటైల్, మొబిలిటీ సొల్యూషన్స్లో విస్తరించనుంది. భారత్ను అసాధారణ మార్కెట్గా...
October 16, 2020, 05:04 IST
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కింద రాష్ట్రాలకు ఆదాయలోటును పూడ్చేందుకు కేంద్రమే రుణ సమీకరణ చేసేందుకు ముందుకు వచ్చింది. జీఎస్టీ వసూళ్లలో...
October 10, 2020, 00:51 IST
భారతీయ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కోసం నిధుల పంపిణీ ప్రక్రియ ఇప్పుడొక జాతీయ సమస్యగా మారిపోయింది. ఇతరత్రా అనేక సమస్యల్లో మన ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా...
October 06, 2020, 02:39 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ పరిహారం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే చెల్లించాలని, ఈ విషయంలో ఆప్షన్లేవీ తమకు సమ్మతం కాదని రాష్ట్ర...
October 02, 2020, 20:15 IST
సాక్షి, హైదరాబాద్ : జీఎస్టీ అధికారి కేఎస్ఎస్ జనార్థన్రావుపై సీబీఐ అధికారులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఆదాయానికి మించి దాదాపు 1.27 కోట్ల...
October 02, 2020, 05:14 IST
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడుతోందని సెప్టెంబర్ నెల వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు సూచిస్తున్నాయి. సమీక్షా నెలలో వసూళ్ల పరిమాణం...
September 23, 2020, 04:14 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు రావాల్సిన ఐజీఎస్టీ బకాయిలు రూ.2,641 కోట్లను వెంటనే ఇవ్వాలని కేంద్ర ప్రభు త్వాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు...
September 21, 2020, 08:41 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో ఏర్పడిన జీఎస్టీ లోటు భర్తీకి సంబంధించి 21 రాష్ట్రాలు కీలక నిర్ణయాన్ని తీసుకున్నాయి. కేంద్ర ఆర్థిక...
September 20, 2020, 11:53 IST
న్యూఢిల్లీ: జీఎస్టీ రుణానికి సంబంధించి అసలు, వడ్డీ మొత్తం కేంద్రమే విడతలవారీగా చెల్లిస్తుంది అని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆమె...
September 16, 2020, 05:14 IST
సాక్షి, న్యూఢిల్లీ/ తిరుపతి సెంట్రల్: తిరుమల ఆలయ భద్రత కోసం నియమించుకున్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) విభాగానికి 2014 ఏప్రిల్ 1...
September 12, 2020, 20:12 IST
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ కమిషనరేట్లో అవినీతి అధికారులను సీబీఐ పట్టుకుంది. ఓ ప్రైవేట్ కంపెనీకి సంబధించి జీఎస్టీ అవకతవకలను సరి చేయడానికి తెలంగాణ...
September 04, 2020, 18:38 IST
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ పరిశ్రమ త్వరలో శుభవార్త విననుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. జవదేకర్ శుక్రవారం ఓ మీడియాతో మాట్లాడారు. జవదేకర్...
September 02, 2020, 02:04 IST
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుత కోవిడ్ సంక్షోభ పరిస్థితుల్లో పరస్పరం సహకరించుకుని సమాఖ్యవాదాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ కృషి...
September 01, 2020, 19:43 IST
సాక్షి, న్యూఢిల్లీ : ఆగస్ట్లో జీఎస్టీ వసూళ్లు తగ్గడం ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆందోళనలు రేకెత్తిస్తోంది. ఆగస్ట్లో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ 86,449...
September 01, 2020, 18:37 IST
కేంద్రం నిర్ణయంపై కేసీఆర్ అసంతృప్తి
September 01, 2020, 15:40 IST
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూపొందించిన జీఎస్టీ కొత్త ప్రతిపాదనలపై అభ్యంతరం తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి...
September 01, 2020, 03:39 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాలకు చట్టబద్ధంగా రావాల్సిన జీఎస్టీ పరిహారం నిధులను పూర్తిగా చెల్లించడం మినహా కేంద్రానికి మరోమార్గం లేదని రాష్ట్ర ఆర్థికశాఖ...
August 31, 2020, 19:02 IST
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం వస్తు సేవల పన్ను(జీఎస్టీ) బకాయిలు చెల్లించకపోవడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుందని ఆర్థిక...
August 31, 2020, 14:48 IST
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం మరోసారి నరేంద్ర మోదీ సర్కార్పై విరుచుకుపడ్డారు. నోట్ల రద్దు, లాక్డౌన్, జీఎస్టీ...
August 29, 2020, 14:32 IST
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఒక దేశం, ఒక పన్ను’ అన్న సరికొత్త నినాదంతో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2017లో జీఎస్టీ పన్ను విధానాన్ని అమల్లోకి...
August 28, 2020, 02:43 IST
సాక్షి, హైదరాబాద్: వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లో చేరడం వల్ల రాష్ట్రాల ఆదాయానికి ఎలాంటి నష్టమూ వాటిల్లదని కేంద్రం హామీ ఇచ్చినందునే అన్ని రాష్ట్రాలూ...
August 27, 2020, 19:39 IST
ద్విచక్ర వాహన కొనుగోలుదారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పబోతుంది.
August 27, 2020, 03:34 IST
న్యూఢిల్లీ: రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లించడానికి కేంద్రం నిరాకరించడం విశ్వాసఘాతుకమని కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీ మండిపడ్డారు. కాంగ్రెస్...
August 03, 2020, 05:19 IST
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా జూలైలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ఆదాయం క్షీణించినా రాష్ట్రంలో మాత్రం వృద్ధి నమోదైంది.
► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం...
August 01, 2020, 17:00 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా, లాక్డౌన్ సంక్షోభంతో జీఎస్టీ వసూళ్లు భారీగా క్షీణించాయి.
July 28, 2020, 03:55 IST
సాక్షి, అమరావతి : 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీఎస్టీ పరిహారంగా రాష్ట్రానికి రూ.3,028 కోట్లు చెల్లించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ...
July 16, 2020, 13:38 IST
న్యూఢిల్లీ: శానిటైజర్లు అన్నవి.. సబ్బులు, యాంటీ బ్యాక్టీరియల్ ద్రావకాలు, డెట్టాల్ మాదిరే ఇన్ఫెక్షన్ కారకాలను నిర్మూలించేవని, కనుక వీటిపై 18 శాతం...
July 03, 2020, 17:20 IST
సాక్షి, న్యూఢిల్లీ : జీఎస్టీ చెల్లింపుదారులకు ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. జీఎస్టీఆర్-3బీ రిటర్న్ దాఖలుకు సంబంధించి ఆలస్య రుసుంను ప్రభుత్వం...
July 02, 2020, 13:12 IST
సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్టీ వసూళ్లు గాడిన పడుతున్నాయి. వరుసగా రెండు నెలల లాక్డౌన్తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో వసూళ్లు గణనీయంగా...
July 01, 2020, 14:34 IST
జూన్లో ప్రోత్సాహకరంగా జీఎస్టీ వసూళ్లు
July 01, 2020, 01:39 IST
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ...